రోశయ్య కమిటీకి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి:

ఎ. 2009 ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

బి. ఈ కమిటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 3 మంది, ఆంధ్ర ప్రాంతానికి చెందిన 4 మంది సభ్యులున్నారు.

సి. ఈ కమిటీలో అక్బరుద్దీన్ ఒవైసీ మినహా అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే .

తెలంగాణ ప్రాంతానికి చెందిన డి.పద్మరాజు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సభ్యులు.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

1
B, C & D మాత్రమే
2
A & C మాత్రమే
3
A & D మాత్రమే
4
A, B, C మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation