1961లో జరిగిన శాసనసభ సమావేశంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై, తెలంగాణ నిధులను ఆంధ్రాకి తరలించడంపై ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించారు?

a) పుచ్చలపల్లి సుందరయ్య
b) టి. రంగా రెడ్డి
c) రావి నారాయణ రెడ్డి
d) ఎం. చెన్నా రెడ్డి

1
ఎంపిక a, b సరైనవి
2
ఎంపిక a, c సరైనవి
3
ఎంపిక c, d సరైనవి
4
అన్ని ఎంపికలు సరైనవి

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation