కింది ప్రకటనలలో ఏది సరైనది?

a) సెప్టెంబరు 2011లో ఖమ్మంలో CPI (ML) న్యూడెమోక్రసీ పార్టీ "పోరుగర్జన సభ" కార్యక్రమాన్ని నిర్వహించింది.
b) 2011 అక్టోబర్ 2న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో "మహాధర్నా" నిర్వహించడం జరిగింది.

1
రెండు ప్రకటనలు సరైనవి
2
ఏ ప్రకటన కూడా సరైనది కాదు
3
ప్రకటన a మాత్రమే సరైనది
4
ప్రకటన b మాత్రమే సరైనది

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation