పోచంపల్లిలో రామచంద్రా రెడ్డి భూదాన్ ఉద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత, సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోభా భావే ఒక కమిటీని నియమించాడు. ఈ క్రింది వారిలో ఆ కమిటీ సభ్యుడెవరు ?
1
ఎస్. యాగంటి
2
డి. లక్ష్మణరావు
3
వి. వీరభద్రం
4
ఉమ్మెత్తల కేశవరావు