విశాఖపట్నంకు చెందిన పి.వెంకటనారాయణ అనే న్యాయవాది 'సకల జనుల సమ్మె'ను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అతను ఎవరిని ప్రతివాదులుగా చేసాడు?

A కె. చద్రశేఖర్ రావు

B. కోదండ రామ్

C.మల్లేపల్లి లక్ష్మయ్య

D. స్వామి గౌడ్

E.శ్రీనివాస్ గౌడ్

సరైన జవాబు ని ఎంచుకోండి:

1
A, B మరియు C మాత్రమే
2
C, D మరియు E మాత్రమే
3
A, B మరియు D మాత్రమే
4
C మరియు E మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation