విశాఖపట్నంకు చెందిన పి.వెంకటనారాయణ అనే న్యాయవాది 'సకల జనుల సమ్మె'ను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అతను ఎవరిని ప్రతివాదులుగా చేసాడు?
A కె. చద్రశేఖర్ రావు
B. కోదండ రామ్
C.మల్లేపల్లి లక్ష్మయ్య
D. స్వామి గౌడ్
E.శ్రీనివాస్ గౌడ్
సరైన జవాబు ని ఎంచుకోండి:
1
A, B మరియు C మాత్రమే
2
C, D మరియు E మాత్రమే
3
A, B మరియు D మాత్రమే
4
C మరియు E మాత్రమే