అధికారుల కమిటీకి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి:
ఎ. దీనిని జై భరత్ రెడ్డి కమిటీ అని కూడా అంటారు.
బి. ఇది ముగ్గురు సభ్యుల కమిటీ.
సి. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.
డి. తెలంగాణలో 58,962 మంది స్థానికేతరులు ఉపాధి పొందినట్లు ఈ కమిటీ నివేదిక సమర్పించింది.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
1
A, B & C మాత్రమే
2
B, C & D మాత్రమే
3
A & D మాత్రమే
4
A, B, C & D