అధికారుల కమిటీకి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి:

ఎ. దీనిని జై భరత్ రెడ్డి కమిటీ అని కూడా అంటారు.

బి. ఇది ముగ్గురు సభ్యుల కమిటీ.

సి. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

డి. తెలంగాణలో 58,962 మంది స్థానికేతరులు ఉపాధి పొందినట్లు ఈ కమిటీ నివేదిక సమర్పించింది.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

1
A, B & C మాత్రమే
2
B, C & D మాత్రమే
3
A & D మాత్రమే
4
A, B, C & D

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation