జనవరి 8, 2005న UPA ప్రభుత్వం నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సంబంధించిన అంశాలను పరిశీలించండి.

A. 8 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కమిటీకి సూచించారు.

B. కమిటీలోని ఇతర సభ్యులు రఘువంశ్ ప్రసాద్ మరియు దయానిది మారన్.

C. కమిటీలోని ఇతర సభ్యులు దినేష్ సింగ్ మరియు శరద్ యాదవ్.

D. తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కమిటీ అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసింది.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

1
B మరియు D మాత్రమే
2
A మరియు C మాత్రమే
3
A, B మరియు C మాత్రమే
4
A, C మరియు D మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation