నిజాం ఉస్మాన్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి:
 
A. 1947 డిసెంబర్ 4న ఆర్యసమాజ్ క్రాంతి కర్ దళ్‌కు చెందిన నారాయణరావు పవార్ హైదరాబాద్‌లోని కింగ్ కోఠి వద్ద నిజాం ఉస్మాన్ అలీఖాన్‌పై బాంబుతో దాడి చేశారు.
 
B. ఈ దాడిలో నారాయణరావు పవార్, జగదీశ్వర్, గండయ్యలను పోలీసులు అరెస్టు చేశారు.
 
C.ఈ దాడిలో 7వ నిందితుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
 
D.నారాయణరావు పవార్‌ను తెలంగాణ భగత్ సింగ్ అని పిలుస్తారు.
 
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

1
A & B మాత్రమే
2
B, C & D మాత్రమే
3
A, C & D మాత్రమే
4
A, B, C & D

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation