నిజాం ముల్కీ లీగ్కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి పరిశీలించండి:
1. 1935లో ముల్కీ కార్యకర్తలు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థను ప్రారంభించారు.
2. ఈ లీగ్ ఇచ్చిన స్లోగన్ "హైదరాబాద్ ఫర్ హైదరాబాదీలు."
3. ఈ లీగ్ అధ్యక్షుడు నవాబ్ సర్ నిజామత్ జంగ్.
4. ఈ సంస్థ ఉపాధ్యక్షులు నవాబ్ బహదూర్ యార్ జంగ్ మరియు మందముల నర్సింగ్ రావు.
1
1,2,3
2
1,3,4
3
1 మరియు 4
4
2 మరియు 3