కింది ప్రకటనలను పరిగణించండి.
A) 1950-51 నుండి, భారత ప్రభుత్వం రెండు రకాల లోటులను మాత్రమే గుర్తించింది. రెవెన్యూ మరియు మొత్తం బడ్జెట్ లోటు.
B) నరసింహం కమిటీ సిఫార్సు ఆధారంగా 1997-98 సంవత్సరంలో ద్రవ్య లోటు ప్రవేశపెట్టబడింది
పై ప్రకటనలలో ఏది/ఏవి సరైనది కాదు?
1
A మరియు B రెండూ
2
A మాత్రమే
3
B మాత్రమే
4
పైవేవీ కాదు