అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 1956కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:
1. నదీ బోర్డుల స్థాపనకు వీలు కల్పిస్తుంది.
2. జలవివాద ట్రిబ్యునళ్ల చైర్మన్, సభ్యులను భారత ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేస్తారు.
3. ఏదైనా వివాదం తలెత్తితే రాష్ట్రం నేరుగా ట్రిబ్యునల్ ను ఆశ్రయించడానికి వీల్లేదు.
పైన పేర్కొన్న ప్రకటనల్లో ఎన్ని సరైనవి?
1
ఒకే ఒక్కటి
2
కేవలం రెండు
3
మూడు
4
ఏదీ లేదు