ఈ క్రింది ప్రకటనలను కాలక్రమంలో అమర్చండి:
ఎ) మన దేశ నాయకులు రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని రూపొందించారు.
బి) ముఖ్యమంత్రి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్ ప్రజాస్వామ్య రాజ్యంగా ఆవిర్భవించింది.
సి) జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలని నిర్ణయించారు.
సరైన సమాధానం ఎంచుకోండి:
1
A, B, C
2
C, B, A
3
B, C, A
4
B, A, C