నిజమాంధ్ర మహా సభలకు సంబంధించి కింది ప్రకటనల్లో ఏది/ఏవి వాస్తవం?
I. మొదటి నిజమాంధ్ర మహాసభ 1930లో సురవరం ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.
II. నిజాం రాష్ట్రంలో సంపూర్ణ మద్యాన్ని నిషేధించాలని నాల్గవ నిజమాంధ్ర మహాసభ డిమాండ్ చేసింది.
III. శ్రీమతి సరోజినీ నాయుడు పదవ నిజమాంధ్ర మహాసభకు హాజరయ్యారు.

1
I మరియు II మాత్రమే
2
II మరియు III మాత్రమే
3
I మరియు III మాత్రమే
4
I, II మరియు III మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation