1945-46లో డిల్లీ లోని ఎర్రకోటలో బ్రిటిష్ ప్రభుత్వం కోర్ట్ మార్షల్ ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ కి చెందిన ఈ క్రింది అధికారులలో ఎవరు విచారణకు గురయ్యారు?
A. షా నవాజ్ ఖాన్
B. సుభాష్ చంద్ర బోస్
C. గుర్దయాల్ సింగ్ ధిల్లాన్
D. ప్రేమ్ సెహగల్
సరైన జవాబును ఎంచుకొనుము:
1
A, B & C మాత్రమే
2
B, C & D మాత్రమే
3
A, C & D మాత్రమే
4
A, B & D మాత్రమే