1945-46లో డిల్లీ లోని ఎర్రకోటలో బ్రిటిష్ ప్రభుత్వం కోర్ట్ మార్షల్ ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ కి చెందిన ఈ క్రింది అధికారులలో ఎవరు విచారణకు గురయ్యారు?

A. షా నవాజ్ ఖాన్

B. సుభాష్ చంద్ర బోస్

C. గుర్దయాల్ సింగ్ ధిల్లాన్

D. ప్రేమ్ సెహగల్

సరైన జవాబును ఎంచుకొనుము:

1
A, B & C మాత్రమే
2
B, C & D మాత్రమే
3
A, C & D మాత్రమే
4
A, B & D మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation