కంటి వెలుగు పథకానికి సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి?
A) ఈ పథకాన్ని 2018 ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో ప్రారంభించారు.
B) మహబూబ్నగర్ జిల్లా మరికల్ గ్రామంలో గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
C) ఈ పథకానికి ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది.
1
A మాత్రమే
2
A మరియు B
3
A మరియు C
4
పైన పేర్కొన్నవన్నీ