నవంబర్ 1, 2011న తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష ప్రారంభించిన మరో నాయకుడు ఎవరు?
1
కె. చంద్రశేఖర రావు
2
కొండా లక్ష్మణ్ బాపూజీ
3
ప్రొ.కోదండరామ్
4
పైన ఉన్నవన్నీ