తెలంగాణ విద్యార్థి రణభేరి సభ గురించిన కింది ప్రకటనల్లో ఏది సరైనది?

1. తెలంగాణ విద్యార్థి రణభేరి సభను 2009లో నిజాం కళాశాలలో నిర్వహించారు.

2. ఈ సమావేశాన్ని బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ నిర్వహించింది.

3. బీజేపీ నాయకురాలు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ సమావేశానికి హాజరై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపారు.

1
1 మరియు 2 మాత్రమే
2
2 మరియు 3 మాత్రమే
3
1 మరియు 3 మాత్రమే
4
1, 2 మరియు 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation