కింది ప్ర్రకతనలలో ఏది సరైనది?
a) బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం డిసెంబర్ 7 , 1952న ప్రవేశపెట్టబడింది.
b) బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జి. రాజారాం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు .
1
a మాత్రమే
2
b మాత్రమే
3
a&b రెండూ సరైనవే
4
a&b రెండూ తప్పు