కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది?
a) 1972 జనవరి 14న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది.
b) పివి నరసింహారావు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
c) 3 అక్టోబర్ 1972న ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ఈ తీర్పును పివి నరసింహారావు సమర్థించారు. ఇది నచ్చక ఆంధ్రా వాళ్ళు తెలంగాణా ప్రాంతం నుండి విడిపోవాలని “జై ఆంధ్ర ఉద్యమం” ప్రారంభించారు.
1
అన్ని ప్రకటనలు సరైనవి
2
b,c మాత్రమే సరైనది
3
a,b మాత్రమే సరైనది
4
ప్రకటనలు ఏవీ సరైనవి కావు