అసెంబ్లీలో అచ్యుతారెడ్డి ఆరోపణలకు సమాధానంగా ముఖ్యమంత్రి సంజీవయ్య కింది వాటిలో ఏ ప్రకటన చేశారు?
a) పోచంపహాడ్ ప్రాజెక్టును వెంటనే నిర్మించేందుకు తెలంగాణ మిగులు నిధులను వినియోగిస్తారు.
b) కొత్తగూడెంలో ఎరువుల కర్మాగారాన్ని నిర్మిస్తారు.
1
a మాత్రమే
2
b మాత్రమే
3
a & b రెండూ సరైనవి
4
a & b రెండూ తప్పు