a) ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీన్ యార్ జంగ్.
b) యదా తదా ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత రెండు ప్రభుత్వాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి మౌంట్ బాటన్ తన కార్యదర్శి అలెన్ కాంప్బెల్ను హైదరాబాద్కు పంపాడు.
పై ప్రకటనలలో ఏది సరైనది?
1
a మాత్రమే
2
b మాత్రమే
3
a&b రెండూ సరైనవే
4
రెండూ సరికాదు