కింది వాటిలో ఏది సరైనది కాదు ?

1) క్విట్ తెలంగాణ నినాదాన్ని తొలిసారిగా రవీందర్ రెడ్డి ప్రతిపాదించారు.

2) తెలంగాణ ప్రజా సమితి 1969 మార్చి 25న మదన్ మోహన్ అధ్యక్షుడిగా ఏర్పడింది.

3)1970 మార్చి 30న కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు.

1
2 మాత్రమే
2
అన్నీ సరైనవే
3
1 & 2 మాత్రమే
4
1 & 3 మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation