కింది వాటిలో ఏది సరైనది కాదు ?
1) క్విట్ తెలంగాణ నినాదాన్ని తొలిసారిగా రవీందర్ రెడ్డి ప్రతిపాదించారు.
2) తెలంగాణ ప్రజా సమితి 1969 మార్చి 25న మదన్ మోహన్ అధ్యక్షుడిగా ఏర్పడింది.
3)1970 మార్చి 30న కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు.
1
2 మాత్రమే
2
అన్నీ సరైనవే
3
1 & 2 మాత్రమే
4
1 & 3 మాత్రమే