a) మొయిన్ నవాజ్ జంగ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కు ప్రాతినిధ్యం వహించడానికి నిజాం నియమించిన కమిటీ చైర్మన్.
b) నిజాం బ్రిటీష్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీకి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనాన్ని నిలిపివేయాలని లేఖ రాశాడు.
పై ప్రకటనలలో ఏది సరైనది?
1
a మాత్రమే
2
b మాత్రమే
3
a&b రెండూ సరైనవే
4
a&b రెండూ తప్పు