క్రింద ఇవ్వబడిన కింది ప్రకటనలలో ఏది సరైనది?
a) ఎంకే వెల్లోడి 1950 జనవరి 24 నుంచి 1952 మార్చి 6 వరకు పాలించారు.
b) 1950 జనవరి 26న నిజాం ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్ ప్రముఖ్గా నియమితులయ్యారు.
1
a మాత్రమే
2
b మాత్రమే
3
a&b రెండూ సరైనవే
4
a&b రెండూ తప్పు