a) 1952 ఆగస్టు 26 మరియు 27వ తేదీల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు, ఈ సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జీలకు పాల్పడ్డారు, ఫలితంగా విద్యార్థులు అనేకమంది గాయపడ్డారు.
b) 1952 ఆగస్టు 22న బూర్గుల ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వరంగల్ వచ్చారు.
పై ప్రకటనలలో ఏది సరైనవి?
1
a
2
b
3
a&b రెండూ సరైనవే
4
a&b రెండూ తప్పు