a) 1948 సెప్టెంబర్18న హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు బేగంపేట విమానాశ్రయంలో నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్వాగతం పలికారు.
b) 1948 సెప్టెంబర్ 22న నిజాం ఐక్యరాజ్యసమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు.
పై ప్రకటనలలో ఏది సరైనది?
1
a మాత్రమే
2
b మాత్రమే
3
a&b రెండూ సరైనవే
4
a&b రెండూ తప్పు