కింది ప్రకటనలను పరిగణించండి:
1. ప్రతి సంవత్సరం, జనవరి 25ని జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటారు.
2. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా గుర్తించింది.
3. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా భారత ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ని ప్రారంభించింది.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది సరైనది/సరైనవి?
1
1 మరియు 2 మాత్రమే
2
2 మాత్రమే
3
2 మరియు 3 మాత్రమే
4
1 మరియు 3 0 మాత్రమే