ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కిందివాటిలో సంబంధం లేనిది ఏది?
1
1969లో 18, 19 తేదీల్లో ఆనంద నిలయం వద్ద అఖిలపక్ష సమావేశం జరిగింది.
2
అఖిలపక్ష సమావేశ నిర్ణయాలను అమలు చేయడానికి G.O. 39ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది.
3
అఖిలపక్ష సమావేశం నిర్ణయాలను అమలు చేయడానికి ఐ.జె.నాయుడు, ఆర్.విఠల్ రావులను నియమించారు.
4
1969 జనవరి 19న తెలంగాణ మిగులు నిల్వలను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుమార్ లలిత్ కమిటీని నియమించింది.