తృతీయ రంగంపై ఏపి విభజన ప్రభావం గురించి కింది వాటిని పరిగణించండి
1. నవ్యాంధ్రప్రదేశ్లో నెల్లూరు, విజయవాడలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి
2. శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నంలో నవ్యాంధ్రప్రదేశ్ ఫార్మా ల్యాబ్స్ ఏర్పాటు
3. విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, స్మార్ట్ ఇండస్ట్రియల్ యూనిట్లు ఏర్పాటు
4. రాజీవ్ యువ కిరణాలు అనేది ప్రభుత్వం ద్వారా ఉపాధి పథకం
5. ముఖ్యమైన బహుళజాతి కంపెనీలు విశాఖపట్నంలోనే తమ శాఖలను స్థాపించాయి
పైవాటి నుండి సరైన సమాధానాన్ని గుర్తించండి1
3, 4 & 5 మాత్రమే
2
1,2&4 మాత్రమే
3
2&4 మాత్రమే
4
1&3 మాత్రమే