పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి.

1. ఆంద్రప్రదేశ్‌లో గోదావరి నదికి అడ్డంగా ఈ డ్యామ్ నిర్మిస్తున్నారు.

2. ఈ ప్రాజెక్టుకు 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించి దాని డిజైన్ మార్చబడింది.

పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనది(వి)?

1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
1 మరియు 2 రెండూ
4
1 లేదా 2 కాదు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation