జాతీయ ఆహార భద్రతా చట్టం గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి.
1. ఈ చట్టం 67% భారతీయులకు సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
2. ఆహార ధాన్యాలు సరఫరా చేయని పక్షంలో వారికి ఆహార భద్రతా భత్యం లభిస్తుంది.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది(వి)?1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
1 మరియు 2 రెండూ
4
1 లేదా 2లలో ఏదీ కాదు