భారతదేశంలో యూరోపియన్ శక్తి పెరుగుదలకు సంబంధించి దిగువ పేర్కొన్న ఏ ప్రకటన సరైనది కాదు?
1
కెప్టెన్ విలియం హాకిన్స్ క్రీ.శ 1608లో జహంగీర్ ఆస్థానానికి వచ్చి సూరత్ లో ఒక కర్మాగారాన్ని తెరిచేందుకు అనుమతి కోరాడు.
2
డచ్ ఈస్టిండియా కంపెనీ క్రీ.శ.1605లో సూరత్ వద్ద భారతదేశంలో కర్మాగారాలను స్థాపించింది.
3
పోర్చుగీస్ పాండిచ్చేరిలో కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన మొదటి యూరోపియన్ శక్తి.
4
1693లో పాండిచ్చేరిని మళ్ళీ డచ్ వారు స్వాధీనం చేసుకున్నారు.