జనవరి 2021లో, ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు- ‘ఏ టెక్స్ట్బుక్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ జియోగ్రఫీ' (పట్టణ ప్రణాళిక మరియు భూగోళశాస్త్రం యొక్క పాఠ్య పుస్తకం) అనే పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తక రచయిత ఎవరు?
1
డా. సమీర్ శర్మ
2
అమిష్ త్రిపాఠి
3
భావన రాయ్
4
అభయ్ కె