ఒక వరుసలో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు: రాజు సుధాకర్, అనిల్ పక్కన లేడు. సుధాకర్ పక్కన అశ్విన్ లేడు. రాజు మురళి పక్కనే ఉన్నాడు. Mవరుస మధ్యలో మురళి ఉన్నాడు. ఈ మొత్తం సమాచారాన్ని పరిశీలిస్తే, అశ్విన్ పక్కనే ఎవరు కూర్చున్నారు అని నిర్ధారించగలము:
1
నిర్ధారించలేము
2
మురళి
3
అనిల్
4
రాజు