నవంబర్ 2022లో బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ నుండి దక్షిణ భారతదేశంలోని మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ &భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు అనే రెండు రైళ్ళను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మైసూరు మరియు____________ మధ్య నడుస్తుంది.
1
చెన్నై
2
దిమాపూర్
3
ముంబై
4
బెంగళూరు