క్రింద ఇచ్చిన ప్రశ్నలో ఒక వ్యాఖ్యానం దానిని అనుసరించి రెండు వాదనలు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ఎంపికలలో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
వ్యాఖ్యానం:
భారతదేశంలో 'ప్రజా పంపిణీ వ్యవస్థ'ను రద్దు చేయొచ్చా?
వాదనలు:
I. అవును. రక్షణా విధానం ముగిసింది, ప్రతి ఒక్కరూ తమ ఆహారాన్ని తామే సంపాదించుకోవాలి.
II. అవును. అవినీతి వలన పేదవారికి ఎలాంటి లబ్ధి చేకూరట్లేదు.
1
రెండు వాదనలు I మరియు II బలమైనవి కావు.
2
కేవలం వాదన I మాత్రమే బలమైనది.
3
కేవలం వాదన II మాత్రమే బలమైనది.
4
రెండు వాదనలు I మరియు II బలమైనవే.