ఈ కింది ప్రకటనని చదివి, ఇచ్చిన తీర్మానాల నుండి ఏది తార్కికంగా ప్రకటనని అనుసరిస్తుందో గుర్తించండి.
ప్రకటన:
మంచి సమాజం కోసం స్వేఛ్చ మరియు క్రమశిక్షణ రెండూ చాలా ముఖ్యమైనవి.
తీర్మానాలు:
1. ప్రజలలో స్వేఛ్చ మరియు క్రమశిక్షణ లేక కర్న సమాజం సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
2. సమాజంలో ఎవరికీ స్వేఛ్చ మరియు క్రమశిక్షణ లేవు.
1
కేవలం తీర్మానం (1) మాత్రమే అనుసరిస్తుంది.
2
తీర్మానాలు (1) మరియు (2) రెండూ అనుసరిస్తాయి.
3
కేవలం తీర్మానం (2) మాత్రమే అనుసరిస్తుంది.
4
తీర్మానాలు (1) లేదా (2) రెండూ అనుసరించవు.