engineering recuitment TSPSC AEE Civil Mock Test 2022 General Knowledge Post Independence Events Post Independence Scenario
కాంగ్రెస్ నాగ్పూర్ తీర్మానం తర్వాత 1959 ఆగస్టులో స్వతంత్ర పార్టీ ఏర్పడింది.ఆ పార్టీని ఎవరు నడిపించారు?
1
జయప్రకాష్ నారాయణ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరియు ఎమ్.ఎన్. రాయ్
2
సి.రాజగోపాలాచారి, కె.ఎం.మున్షీ, ఎన్.జి.రంగా
3
అశోక్ మెహతా, టి.ఎస్. రామానుజన్ మరియు జి.జి. మెహతా
4
సీపీ రామస్వామి అయ్యర్, కె. కామరాజ్ మరియు వీరేశలింగం పంతులు