కింది వాటిలో సరైనది ఏది?
A) ఆరు సూత్రాల పథకాన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘన ను పరిశీలించడానికి ఎన్టీఆర్ జయభారత్ రెడ్డి కమిటీని నియమించారు.
B) జయభారత్ రెడ్డి కమిటీ నివేదికను పరిశీలించడానికి సుందరేశన్ కమిటీ ని N.T.R నియమించారు.
1
A మాత్రమే
2
B మాత్రమే
3
A మరియు B రెండూ
4
ఇవేవి కావు