బిందు, కృనాల్, మనోజ్, నీలిమ, ఓంకార్, పీయూష్, రేణు మరియు సుందర్ కే౦ద్రానికి అభిముఖంగా వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు, కానీ అదే క్రమంలో అవసరం లేదు. సుందర్ పీయూష్కి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. సుందర్ మరియు కృనాల్ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. కృనాల్ మరియు పీయూష్ల పొరుగువారు కాని బిందుకి ఎదురుగా ఓంకార్ కూర్చున్నాడు. నీలిమ కృనాల్ మరియు బిందుల పొరుగువారు. బిందుకి కుడివైపున మనోజ్ మూడో స్థానంలో కూర్చున్నాడు.
కింది స్టేట్మెంట్లలో ఏది నిజం/వాస్తవమైనది?
1
ఓంకార్ రేణు మరియు పీయూష్ల పొరుగువాడు.
2
కృనాల్కి కుడివైపున సుందర్ మూడో స్థానంలో కూర్చున్నాడు.
3
రేణుకి వెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తికి ఎదురుగా నీలిమ కూర్చుంది.
4
నీలిమకి మనోజ్ పొరుగువాడు.