బెంగళూరులోని యెలహంకలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా 2023 14వ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఏరో ఇండియా 2023 థీమ్ ఏమిటి?
1
సెల్ఫ్-రిలయన్స్ ఫోస్టరింగ్ ది డిఫెన్స్ గ్రోత్
2
ది రన్వే టు ఎ బిలియన్ ఆపర్ట్యునిటీస్
3
ఇండిజినైజిడ్ మ్యానుఫాక్ట్యురింగ్
4
ఏరో వెర్షన్ ఆఫ్ ది విజన్ : మేక్ ఇన్ ఇండియా