భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశ కాలం (1929) చరిత్రలో చాలా ముఖ్యమైనది, ఎందుకంటే

1. ఆ సమావేశ కాలంలో  రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ తీర్మానం ఆమోదించబడింది.

2. పూర్ణ స్వరాజ్ సాధన కాంగ్రెస్ లక్ష్యం గా స్వీకరించబడింది.

3. లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.

పైన ఇచ్చినప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?

1
1 మరియు 3
2
2 మాత్రమే
3
2 మరియు 3 
4
1, 2 మరియు 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation