భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశ కాలం (1929) చరిత్రలో చాలా ముఖ్యమైనది, ఎందుకంటే
1. ఆ సమావేశ కాలంలో రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ తీర్మానం ఆమోదించబడింది.
2. పూర్ణ స్వరాజ్ సాధన కాంగ్రెస్ లక్ష్యం గా స్వీకరించబడింది.
3. లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.
పైన ఇచ్చినప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?
1
1 మరియు 3
2
2 మాత్రమే
3
2 మరియు 3
4
1, 2 మరియు 3