మౌర్యుల అనంతర కాలంలో రాజ్యాధికారానికి సంబంధించిన దిగువ పేర్కొన్న ఏ భావనలు అభివృద్ధి చెందాయి?
1. మౌర్యుల తరువాత శాతవాహనులు పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను మాత్రమే పరిపాలించారు.
2. కుషాను రాజులు తమను తాము దేవపుత్రులమని పిలుచుకొన్నారు. అందువలనే దైవభక్తి గలవారు.
దిగువ ఇవ్వబడ్డ కోడ్ లను ఉపయోగించడం ద్వారా సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
1 మరియు 2 రెండూ
4
1 లేదా 2 కాదు