Comprehension Passage

A, B, C, D, E, F మరియు G అనే 7 మంది వ్యక్తులు ప్రతి రోజూ కార్యాలయానికి ఒకే రైలులో ప్రయాణం చేస్తారు. ఆ రైలు బేస్ స్టేషన్ వద్ద బయలుదేరి ఎస్.ఆర్.నగర్, ఈఎస్ఐ ఆసుపత్రి, ఎర్రగడ్డ, భరత్ నగర్ మరియు మూసాపేట అనే 5 స్టేషన్లలో ఆగుతుంది.

  • వారిలో నలుగురు బేస్ స్టేషన్ వద్ద రైలు ఎక్కుతారు.
  • F దిగిన స్టేషన్ తరువాతి స్టేషన్లో D దిగుతాడు.
  • G ఎర్రగడ్డ స్టేషన్ వద్ద ఎక్కి, ఒక స్టేషన్ దాటిన తరువాత Cతో కలిసి దిగుతాడు.
  • A రెండు ప్రక్క ప్రక్క ఉన్న స్టేషన్ల మధ్య ప్రయాణిస్తూ, మూసాపేట స్టేషన్లో దిగుతాడు.
  • B, Dలు ఇద్దరూ ఒకే కార్యాలయంలో పని చేస్తారు. వారు ఎర్రగడ్డ స్టేషన్లో దిగుతారు.
  • ఈఎస్ఐ ఆసుపత్రి స్టేషన్ వద్ద ఎవరూ రైలు ఎక్కరు.
  • C, Fలు ఇద్దరూ బేస్ స్టేషన్ తరువాత వచ్చే మొట్టమొదటి స్టేషన్లో ఎక్కుతారు.
  • E మరో ఇద్దరితో కలిసి రైలు ఎక్కి, D దిగిన స్టేషన్ తరువాతి స్టేషన్లో ఒక్కడే దిగుతాడు.
  • ఎస్.ఆర్.నగర్ వద్ద ఎవరూ దిగరు.

E ఏ స్టేషన్ వద్ద రైలు దిగుతాడు?

1
అసమగ్ర సమాచారం
2
ఈఎస్ఐ ఆసుపత్రి
3
ఎర్రగడ్డ
4
భరత్ నగర్

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation