భారత జాతీయ కాంగ్రెస్ మితవాద నాయకులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి.
1. ప్రజాస్వామ్యం, పౌర హక్కులు మరియు ప్రాతినిధ్య సంస్థల ఆలోచనలను మితవాదులు ప్రాచుర్యంలోకి తెచ్చారు.
2. మితవాద నాయకులు తమ రాజకీయ కార్యకలాపాలను విద్యావంతుల వర్గాలకు మాత్రమే పరిమితం చేశారు.
3. మితవాదులు విదేశీ వస్తువుల బహిష్కరణను సమర్ధించారు.
కింది వాటిలో సరైనది ఏది?
1
1 మాత్రమే
2
1 మరియు 2 మాత్రమే
3
2 మరియు 3 మాత్రమే
4
1, 2, మరియు 3