పరీక్షలో వేర్వేరు మార్కులు సాధించిన ఐదుగురు బాలికలు శ్వేత, ఫాతిమా, హర్షిత, దీప్తి, సాక్షి ఉన్నారు. సాక్షి, శ్వేత కంటే హర్షితకే ఎక్కువ మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించని దీప్తి కంటే శ్వేత తక్కువ మార్కులు సాధించింది.
వారిలో ఎవరు ఎక్కువ మార్కులు సాధించారు?1
సాక్షి
2
దీప్తి
3
ఫాతిమా
4
నిర్ధారించలేము