ఇచ్చిన ప్రశ్నను పరిగణించండి మరియు ప్రశ్నకు సమాధానమివ్వడానికి క్రింది ప్రకటనలలో ఏది సరిపోతుందో నిర్ణయించండి.
ఉత్తరం వైపు ఉన్న బల్లపై నలుగురు వ్యక్తులు P, Q, R మరియు S కూర్చుని ఉన్నారు.
Q మరియు S మధ్య ఎవరు కూర్చున్నారు?
ప్రకటనలు:
I. R, Sకి ఎడమవైపు రెండవ స్థానంలో కూర్చున్నాడు.
II. R కి కుడివైపున S రెండవ స్థానంలో కూర్చున్నాడు.
1
ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రకటన Iలోని దత్తాంశం మాత్రమే సరిపోతుంది.
2
ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రకటన IIలోని దత్తాంశం మాత్రమే సరిపోతుంది.
3
I మరియు II ప్రకటన లోని దత్తాంశం ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది.
4
I మరియు II ప్రకటన లోని దత్తాంశం ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోదు.