అందించిన సమాచారాన్ని చదవండి మరియు సరైన చర్యను నిర్ణయించండి.
NEET పరీక్షలో హాజరయ్యేందుకు అర్హత సాధించడానికి NEET పరీక్ష క్రింది షరతులను విధించింది.
1. అభ్యర్థి జీవశాస్త్రం, బౌతీక శాస్త్రం మరియు రసాయనిక శాస్త్రంలో కనీసం 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
2. అభ్యర్థికి 31-03-2018 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
3. అభ్యర్థి 12వ తరగతిలో జీవశాస్త్రం,బౌతీక శాస్త్రం మరియు రసాయనిక శాస్త్రంని ఎంచుకుని ఉండాలి.
అభ్యర్థి 1: రామ్ పుట్టిన తేదీ 14-05-2001, గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రంలో 40% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.
అభ్యర్థి 2: షామ్ పుట్టిన తేదీ 16-08-2000, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో 60% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.
NEET పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు?1
అభ్యర్థి 2 మాత్రమే అర్హులు.
2
అభ్యర్థులు 1 మరియు 2 ఇద్దరూ అర్హులు.
3
1 మరియు 2 ఇద్దరు అభ్యర్థులు అర్హులు కాదు.
4
అభ్యర్థి 1 మాత్రమే అర్హులు.