ధోనీ, విరాట్, రైనా భాగస్వామ్యంతో క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. ఇందులో ధోనీ రూ.15,000 పెట్టుబడి పెట్టాడు. అందరికీ కలిపి మొత్తం రూ.1000 లాభం పొందారు. ధోనీ రూ. 500 మరియు విరాట్ రూ. 300 లాభం పొందారు , ఐన రైనా పెట్టుబడిని కనుగొనండి.
1
రూ. 4000
2
రూ. 5000
3
రూ. 6000
4
రూ. 7000