ఒక కంపెనీలో ఆరుగురు ఉద్యోగులు ఒక ప్రాజెక్టు గురించి చర్చించడానికి ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చుని, వృత్త కేంద్రం వైపు ముఖం చేస్తున్నారు. దివ్య ప్రవీణ్ మరియు సూరజ్ మధ్య కూర్చుంది. పవని ముకుంద్ మరియులోకేష్ మధ్య కూర్చుంది. ప్రవీణ్ మరియు ముకుంద్ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. సూరజ్ ముకుంద్ కుడివైపు కూర్చున్నాడు. ప్రవీణ్ కుడివైపు ఎవరు కూర్చున్నారు?
1
లోకేష్
2
సూరజ్
3
దివ్య
4
ముకుంద్